kntv
kntv

నేషనల్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా శ్రీమతి. ఎమ్. బేగం.

2 days ago

నేషనల్ మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన శ్రీమతి మున్వారీ బేగం గారికి బీజేపీ మైనారిటీ మోర్చా ఏపీ పూర్వ అధ్యక్షులు, AIPTWF ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా గారు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ, తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.