kntv
kntv

మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యుల హెచ్చరిక

4 weeks ago

మైగ్రేన్ కేవలం తలనొప్పి కాదు.. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య అని వైద్యులు తెలిపారు. నిద్రలేమి, డీహైడ్రేషన్, మానసిక ఒత్తిడి, భోజనం ఆలస్యం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. నొప్పి తరచూ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Click here to Read More
Previous Article
గూగుల్ కొత్త ఫీచర్.. సెల్ఫీ వీడియోతో అకౌంట్ రికవరీ
Next Article
కియా సైరోస్ ఈవీ లాంచ్.. 526 కి.మీ రేంజ్‌తో ఆకర్షణ

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment