kntv
kntv

వైభవంగా అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం

3 weeks ago

విశాఖలో అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభ మైంది. అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. పుష్పాలతో అలంకరించిన రథానికి ప్రత్యేక పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య అడివరం మీదుగా 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.

Click here to Read More
Previous Article
వర్షాభావంతో ఎండిపోయిన మొక్కజొన్న దున్నేసిన రైతు...
Next Article
రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స.. 8 వారాల రెస్ట్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment