kntv
kntv

రైతులు పంటల బీమా చేయించుకోవాలి: అచ్చెన్నాయుడు

27 minutes ago

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తగా పంటల బీమా చేయించుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. బీమా ప్రీమియం తక్కువగానే ఉంటుందని, ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నియోజ కవర్గాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

Click here to Read More
Previous Article
లడఖ్‌లో తొలిసారి పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్జియో
Next Article
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment