kntv
kntv

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్

3 weeks ago

 

డీఎస్సీ-2025లో అక్రమాలు, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. లోకేశ్‌ను కాపాడేందుకే గ్రూప్-1 అంశా న్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ నుంచి నియా మకాల వరకు అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరారు.