kntv
kntv

దేవస్థాన ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం

21 minutes ago

శ్రీశైల దేవస్థానం నందు అన్నదాన విభాగం పొరుగు సేవ లో పనిచేస్తున్న ఈదమ్మ, అనారోగ్య తో మరణించింది దేవస్థానం నందు పనిచేయుచున్న ఒప్పంద పొరుగుసేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనం మొత్తాన్ని రూ. 2,45,763 /-లు చెక్కు మరణించిన ఉద్యోగి భర్త కు ఈఓ చేతుల మీదుగా అందజేశారు 

Click here to Read More
Previous Article
జపాన్‌లో ‘మిరాయ్’ జోరు.. టాప్-10లో చోటు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment