kntv
kntv

బీఎస్‌ఎఫ్ భూమిపై మమతపై అమిత్ షా వ్యాఖ్యలు

5 hours ago

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బీఎస్‌ఎఫ్‌కు భూమి కేటాయించాలని అప్పటి సీఎం మమతా బెనర్జీని ఎన్నోసా ర్లు కోరినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. ఈ భూమి బీజేపీ కోసం కాదని, బీఎస్‌ ఎఫ్ కోసమేనని ఆమె కార్యాలయానికి వెళ్లి వివరించానని తెలిపారు.