kntv
kntv

ప్యాకెట్ ఆహారంతో ఆరోగ్యానికి ముప్పు.. హెచ్చరిక గుర్తులు

36 minutes ago

ప్యాకెట్ ఆహార పదార్థాల్లో అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, గుం డె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమై న హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. లేబుల్స్ పరిశీలించి ఆహారం ఎంచుకోవాలని కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసు

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment