kntv
kntv

*తిరుమలమ్మపాలెంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ*

54 minutes ago

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలోతిరుమలమ్మపాలెంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.పీఓపీ, ప్లాస్టిక్ విగ్రహాలతో కలిగే కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
పందిళ్లపల్లి లో వింకాయకుడుని సంబరాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment