kntv
kntv

అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత.. బస్సులు మాత్రం ఆగవు!

52 minutes ago

సీతారామపురం బస్‌స్టేషన్‌ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేశారు. అయినప్పటికీ బస్సులు బస్‌స్టేషన్‌లో ఆగకపోవడంతో ప్రయాణికులకు ప్రయోజనం లేకుండా పోయింది. బస్సులు ఆగక ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.