kntv
kntv

పేకాట స్థవరం పై మెరుపు దాడి

1 hour ago

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అవుట్ కట్ లో పేకాట స్థవరం పై పోలీస్ లు మెరుపు   దాడి చేసారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ అద్వర్యం లో ఈ రైడ్ జరిగిండి .ఇ రైడ్ లో 8 మంది సభ్యులు ని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 31300 క్యాష్ ను స్వాదీనం చేసుకున్నారు

Click here to Read More
Previous Article
శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Next Article
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్ రంగ విస్తరణ: HAL

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment