kntv
kntv

విజయనగరంలో రూ.1,200 కోట్ల బెర్రీ అల్లాయ్స్ పెట్టుబడి

1 month ago

కోల్‌కతాకు చెందిన బెర్రీ అల్లాయ్స్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉక్కు, లోహాల తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుంది.

Click here to Read More
Previous Article
3,300 ఉద్యోగాల కోత.. హెచ్‌సీఎల్‌టెక్‌కు లాభాల జోష్
Next Article
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు.. డీఎంకే హెచ్చరిక

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment