kntv
kntv

ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో మార్పులు

3 weeks ago

ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు.చేపట్టనున్నారు T TDతరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం2రోజు ముందస్తుగా పంపాలి అన్నారు. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత.సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్దిష్ట సమయం మాత్రమే ప్రోటోకాల్  దర్శనాలు ఆన్‌లైన్ విధానం అమలు చేస్తామన్నారు చైర్మన్ తెలిపాడు

Click here to Read More
Previous Article
శ్రీశైలం లో శాకంభరీ ఉత్సవానికి ఏర్పాట్లు
Next Article
అభివృద్ధి, సంక్షేమం కూటమి తోనే సాధ్యం.... MLA కాగిత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment