kntv
kntv

తుంగభద్ర గేట్ల ప్రారంభం.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

2 hours ago

కర్ణాటకలోని హోస్పేట తుంగభద్ర డ్యామ్ వద్ద నూతన గేట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. జలవనరుల సమన్వయం, సాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టు కీలకమని నేతలు పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
నందిగామలో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం...
Next Article
అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment