kntv
kntv

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం జిల్లా కలెక్టర్

2 weeks ago

కోనసీమను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్  మహేష్ కుమార్ తెలిపారు . డ్రగ్స్, గంజాయి రవాణా-విక్రయాలపై కఠిన చర్యలు, పాఠశాలలుకళాశాలల వద్ద ప్రత్యేక నిఘా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయాల నియంత్రణకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు అవగాహన, వ్యసనగ్రస్తులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలని సూచించారు