kntv
kntv

వరుస విజయాలతో ఏవీసీ కప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్

1 month ago

ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జట్టు విజయంతో స్టేడియంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక విజయంపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధత సాధించిన ‘నేత్ర’
Next Article
హోర్ముజ్ జలసంధిలో కార్గో నౌకపై ఇరాన్ దాడి ఆరోపణ

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment