kntv
kntv

నిత్య అన్నదాన పథకానికి విరాళాలు

3 weeks ago

శ్రీశైలం మల్లన్న అన్నప్రసాద వితరణ పథకానికి ఇద్దరు భక్తులువిరాళం రూ. 2,00,232 /-లను అందజేశారు.కర్నూలుకు చెందిన సంధ్యారెడ్డి మరియు మహారాష్ట్ర చెందిన అరవింద్ ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతలకు తగు రశీదు, స్వామివారిప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు ఆలయ అధికారి