kntv
kntv

ప్రజారోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం...

59 minutes ago

నందిగామలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. శ్రీధర్ భీమా బజార్ ఆధ్వర్యంలో సెంటిని హాస్పిటల్,- ఐసిఐసిఐ సహకారంతో నిర్మించిన ఆరోగ్య శిబిరంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

Click here to Read More
Previous Article
కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment