kntv
kntv

హనుమభక్తులపై శనిప్రభావం ఉండదనే విశ్వాసం

23 minutes ago

హనుమంతుడి భక్తులకు శనిదోష ప్రభావం ఉండదని పురాణ కథలు, భక్తుల విశ్వాసాలు చెబుతున్నాయి. శనివారం లేదా అమావాస్య రోజున హనుమంతుడికి నెయ్యి దీపం వెలిగించి, శ్రీరామ నామాన్ని స్మరించడం వల్ల శని బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

Click here to Read More
Previous Article
రాజీవ్‌గాంధీ జయంతి.. తండ్రికి రాహుల్‌ నివాళి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment