kntv
kntv

వాహనదారులు నిభందనలు పాటించాలి :-ఇస్వి పోలీసులు

3 weeks ago

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే జరిమానా tho పాటు కేసులు నమోదు చేస్తామని ఇస్వీ పోలీసులు హెచ్చరించారు.    S.I.శ్రీ మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గురువారం ఆదోని సమీపంలోని మారెమ్మ అవ్వ గుడి దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.