kntv
kntv

సముద్ర భద్రతపై భారత్‌-జపాన్ కీలక ఒప్పందం

3 weeks ago

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి భేటీలో కీలక ఒప్పందం కుదిరింది. సముద్ర భద్రతా సహకారంపై MoAపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమాచార మార్పిడి, నౌకాదళ విన్యాసాలు, నౌకల మరమ్మ తులు, లాజిస్టిక్స్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి.