kntv
kntv

యాగంటి క్షేత్రం.. ఎన్నో అద్భుతాలకు నిలయం

3 weeks ago

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటి క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు ప్రసిద్ధి. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందని భక్తుల నమ్మకం. కాకులు కనిపించకపోవడం, కోనేరులో నిరంతరం నీరు ఉండటం వంటి విశేషాలు ఈ క్షేత్ర ప్రత్యేకతలుగా చెబుతారు.

Click here to Read More
Previous Article
టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు నిలిపివేయాలి గ్రామస్థులు
Next Article
800 మీటర్ల పరుగులో పూజా విజయం.. ఆసియా గేమ్స్‌పై గురి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment