kntv
kntv

నరసరావుపేటలో రూ.3,216 కోట్ల రుణాల పంపిణీ

56 minutes ago

నరసరావుపేటలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
పాము కాటుకు గురైన MPP ని పరామర్శించిన వైసీపీ నేతలు
Next Article
స్థానిక ఎన్నికలకు కొత్త ఫార్ములా: నాదెండ్ల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment