kntv
kntv

ముసునూరులో నాన్-GMO పాప్‌కార్న్ విత్తనం ఆవిష్కరణ

3 hours ago

ఏలూరు జిల్లా ముసునూరులో గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్‌కార్న్ మొక్క జొన్న హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీని సంద ర్శించి పాప్‌కార్న్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రైతులతో సమావేశంలో ప్రసంగించారు.