kntv
kntv

కలిచేడు మైకా కార్మిక ఉన్నత పాఠశాలకు సామాగ్రి వితరణ

2 months ago

నెల్లూరు జిల్లా లోని సైదాపురం మండలం కలిచేడులో 1952 లో ప్రారంభమైన కేంద్ర కార్మిక సంక్షేమసంస్థ మైకా కార్మిక పాఠశాల విద్యార్ధుల భవిషత్తు కోసం రాధా క్రిష్ణ మైనింగ్ కంపెనీ విద్యకు వసతులు సమకూర్చడం లో బాగంగా ముందుగా తమ మేనేజ్ మెంట్ తో విద్యార్ధులకు బెంచ్ లు 20 ఉపాధ్యాయ కుర్చీలు 10 ఎస్ టైపు కుర్చీలు 10 మైక్ సెట్ ను వితరణ చేసి ప్రారంభించారు.

Click here to Read More
Previous Article
ఇసుక లారీలు పట్టుకున్న నందిగామ పోలీసులు
Next Article
ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment