kntv
kntv

విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి చంచల్ బాబు యాదవ్

2 weeks ago

**ఉదయగిరి:** రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మాజీ జడ్పీ చైర్మన్‌ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్‌ పిలుపునిచ్చారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన అభినందించారు.


Click here to Read More
Previous Article
బీజేపీకి గుడ్‌బై.. విజయ్ పార్టీలో చేరనున్న నటుడు దేవన్
Next Article
హైవాన్ ట్రైలర్ రేపే.. సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment