kntv
kntv

దాహార్తిని తీర్చిన మండల కమిటీ

29 minutes ago

కందికుంట వెంకట ప్రసాద్ తలుపుల మండలం కుర్లీ పంచాయతీ వీరప్పగారిపల్లిలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది.

మండల కన్వీనర్ మేడా శంకర్  ఈ సమస్యను మండల ఎంపీడీవో గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన అధికారులు త్రాగునీటి ట్యాంకర్‌ను పంపించారు. సెక్రటరీ రమణప్ప నాయుడు ట్యాంకర్‌ను సమకూర్చడంలో సహకరించారు.

Click here to Read More
Previous Article
‘టాక్సిక్’లో యష్‌.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
Next Article
ఇరాన్ పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment