kntv
kntv

సహాయక చర్యలు వేగవంతం చేయాలి.MLA చిర్రీ

1 hour ago

గోదావరి వరదల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయక చర్యలు వేగవంతగా అందించాలని పోలవరం MLA చీర్రీ బాలరాజు అన్నారు.

వేలేరుపాడు మండలం లో పర్యటించిన ఆయన ముంపు గ్రామాలను పరిశీలించారు.అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజల భద్రతే ముఖ్యమని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.

Click here to Read More
Previous Article
మోదీ 25 ఏళ్ల సేవలు అసాధారణం: చంద్రబాబు
Next Article
అల్లూరి విమానాశ్రయం విమర్శలకు సమాధానం: పవన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment